పునర్విభజనతో కొత్తగూడెం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాగా మారిందే తడవుగా తెలంగాణ ప్రభుత్వం పాలనను మన్యం ప్రజల దరిచేర్చింది. ప్రత్యేక వనరులను సమకూర్చింది. కొత్త కలెక్టరేట్తో సహా
2014లో నరేంద్ర మోదీ ఏం చెప్పారు? అధిక కాలం పాలించిన కాంగ్రెస్ నేతలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతీ భారతీయుడికి 15 లక్షలు ఇస్తామనీ, అందరినీ బ్యాంకు ఖాతాలు తెరిచి సిద్ధంగా ఉండమనీ చెప్పారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైన వేళ కారు టాప్గేర్లో దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేస
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దే. చరిత్ర చాటిచెప్పిన వాస్తవం ఇదే. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగిన పార్టీ ఇంతవరకూ లేదని అనేక పర్యాయాలు రుజువైంది. తెలంగాణ రాష్ట్�
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల ష�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూకుడు పెంచారు. ఈ నెల 15న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
ప్రణాళికాబద్ధంగా నియోజక వర్గం అభివృద్ధి పరుస్తున్నామని, తుక్కుగూడను మరో హైటెక్ సిటీగా మార్చబోతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తుక్కుగూడ, రావిరాల�
మహానగర శివారు ప్రజల దాహార్తికి శాశ్వత విముక్తి లభించింది. శరవేగంగా విస్తరిస్తున్న మహా నగరంలో ప్రజలకు జలమండలి సమృద్ధిగా నీరందిస్తున్నది. ఫేజ్ -1 కింద 193 గ్రామాలకు రూ.750 కోట్లు ఖర్చు పెట్టి 164 రిజర్వాయర్లు, 1571
ఓట్ల కోసం మాటలు చెప్పి వెళ్లిపోయే నాయకుడిని కాదు, నేను మీ వాడిని.. ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకోవడానికి అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్లో రూ.1.52 కోట్లతో హమాలీబస్త
ఆసియా ఖండంలోనే మురికి ప్రాంతంగా పేరుగాంచిన జవహర్నగర్లో పేదలు అత్యధికంగా నివసిస్తుంటారు.. జవహర్నగర్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్లో ప్రధాన రహదారిగుంతల మయమై 30 ఏండ్ల నుంచి ప్రజలు నాన�
ఢిల్లీ గులామ్లకు సలాం కొట్టొద్దని, వారి మాట నమ్మితే మళ్లీ గోస పడడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్వహించిన ప్రగతి నివ�
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకంటే ముందంజలో నిలిపి, ఆదర్శ రాష్ట్రం గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించుకుందామని, ఉప్పల్లో గులాబీ జెండాన
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నగారా మోగించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ అమలులోకి రావడంతో వెనువెంటన�