తెలంగాణలో పదేండ్ల కాలం లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు
రాబోయే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. తన పదేండ్ల ప్రస్థానంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ఇంకా చేయాల్సిన అభివృద్ధిని ప్రజల ద్వార�
60 ఏండ్ల సమైక్య పాలకుల చేతిలో కరువు, వలసలతో అరిగోస అనుభవించి దగాపడిన నల్లమల ప్రాంతానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణమ్మ తరలిరానున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సీఎం, ఎమ్మెల్యేలు తీసుకుంటారని, ఇందుకోసం మమ్మ ల్ని గెలిపించే బాధ్యత మాత్రం మీదేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రజలకు సూచిం�
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, తెలంగాణలోని ప్రతి జిల్లాను రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు సాధించడం, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు తుది సమరానికి సై అంటున్నాయి. అందులో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఆగస్టు 21వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 12కు 12 స్థానాల్ల�
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్ర రైతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తే.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమావంటి స్కీంలు వర్తిస్తాయని భావించి వలస వచ్చ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానున్నది. సరిగ్గా నెల రోజుల్లో డిసెంబర్3న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. �
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నది. ఈనెల 15న హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన�
అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు నడుం బిగించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా �
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు.
సోమవారం సాయం త్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు.
సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరించి వస్తుంటే కమలమ్మ అనే పెద్దామె బొట్టు పెట్టింది. మీ నాయన ఆరోగ్యం ఎట్లున్నది? ఎప్పుడు వస్తడు? అని అడిగింది. జరం తక్కువైంది అన్ని తయారు చేస్తున్నడని చెప్పిన. ఆసరా పింఛను పె