కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి చేశారని, దీంతో ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
గతంలో సింగిల్ రోడ్డు. ఎదురుగా వాహనం వస్తే ఇంకో వాహనం రోడ్డు దిగాల్సిందే. గతుకులు, మలుపులతో నిత్యం ప్రమాదాలు జరిగేవి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోట్లాది రూపాయలు మంజూరు చేసి నిర్మించడంతో రోడ�
ఏళ్ల పాటు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీంల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కేశవాపురంలో సీసీరోడ్లు, గ్ర�
అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని మలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు బీటీ, సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ�
నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్లని, నేను పూజారిని మాత్రమేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మ�
మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. భారీ వర్షాలతో తటాకాలు నిండుకుండల్లా ఉండడంతో మత్స్య సంపదను భారీగా పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉచితంగా చేప పిల్లలను పంప�
ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
వరంగల్లో ఈనెల 16న సీఎం కేసీఆర్ విడుదల చేసే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని, రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో సీఎం కేసీఆర్కు తెలుసని, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ గులాములకు ఏమి తెలుసన
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నది. టికెట్ కోసం ఏకంగా ఏడుగురు పోటీపడుతున్నారు. ఒకరు రేవంత్ వర్గీయులైతే.. మరొకరు ఉత్తమ్కుమార్రెడ్డి, ఇంకొకరు సిట్టింగ్ ఎ�
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇక్కడ నేను, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జోస్యం చెప్పారు. ఆదివారం రఘునాథప
విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ, తరాలపల్లి, కుమ్మరిగూడె, రాంపేట, అయోధ్యపురం గ్రామాల్లో
ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటూ వారి సంక్షేమానికి కోసం కృషి చేస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియమించారు.