బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ రాసిచ్చి, మోసం చేస్తున్నారని అన్నారు. మొసలి �
తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే రక్షకుడుగా నిలుస్తాడని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోదీ రక్షకుడుగా ఉం�
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఎన్నికల్లో అందరికం టే ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా.. ప్రచారంలో ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్ అభ్యర్థులు దూకు
పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే వరంగల్ తూర్పు నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ఘనత సీఎం కేసీ ఆర్దేనని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. కేఎంసీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వ
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ ఎమ
వ్యవసాయ భూములకు భద్రత కల్పించిన ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దగా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భూముల పరిరక్షణకు ఆధునిక టెక్నాలజీ వాడుతూ.. వివాదాలకు తావులేకుండా భూములకు రక్షణ కల�
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో హైదరాబాద్కు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం వరంగల్లోని కేఎంసీ మైదానంలో
‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కరువును పారదోలాం. సాధించింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది. మళ్లీ గెలిచాక మిగిలిపోయిన పనులు, అన్ని రంగా�
కరీంనగర్ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కే ఉన్నదని, ముస్లిం సమాజం ఆ పార్టీకి అండగా ఉండి గంగులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ �
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధే ప్రథమ ఎజెండాగా పాలన చేశామని, పరకాల రూపురేఖలు మార్చామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వ
కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్కౌంట
పదేండ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరింత ప్రగతి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆ పార్టీ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోకు ప�