గజ్వేల్ దారులన్నీ సీఎం కేసీఆర్ సభతో గులాబీమయంగా మారాయి. ఎన్నికల్లో భాగంగా మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ పక్కనగల మైదానంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించారు.
Telangana | భారతదేశంలో సుమారు 58 శాతం మంది ప్రజలు ప్రధానంగా వ్యావసాయిక ఆదాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 2 శాతానికి అటూ ఇటూగా (జర్మనీ 1.2 శాతం, అమెరికా 2 శాతం, జపాన్ 2 శా�
Deeksha Divas | చరిత్రకు కాలం భూమిక. కాలంతోపాటు జరిగేవన్నీ గుర్తుండాల్సిన పనిలేదు. కలకాలం నిలిచిపోయే విషయాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. అరుదైన త్యాగాలను, విలువైన జ్ఞాపకాలను సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది.
Deeksha Divas | పద్నాలుగేండ్ల కిందట.. ఇదే రోజు! 2009 నవంబర్ 29.. ఓ బక్క మనిషి దీక్షబూనాడు. అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఆ రోజు ఆయన మనోబలం వజ్ర సదృశం.
తెలంగాణ రాష్ట్రం ఆరు దశాబ్దాల స్వప్నం. అసలు సాధ్యమైతదా...మన కండ్లతోని చూస్తమా? అనే సందేహాల రంగుల కల. రాష్ట్రం కోసం కొట్లాడని తరం లేదు. తనువెల్లా తెలంగాణవాదం నింపుకుని ఉద్యమంలో పోరాడి అసువులు బాసిన అమరులెం�
పదేండ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో పడిన కష్టాలు చాలు. సరైన కరెంటు లేక వేసిన పంటలు వేసినట్లే మా కండ్ల ముందే ఎండిపోయాయి. సాగు కోసం చేసిన అప్పులు తీరక చనిపోయిన రైతులు ఇంకా గుర్తుకున్నరు. ఒకరి భూములు మరొకరి పేర�
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని కోరుతూ వేలాది గులాబీ దండుతో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాప్రా, ఈసీఐఎల్, హెచ్బీకాలనీ, నాచారం, హబ్సిగూడల మీదుగా ఉప్పల్ రింగ్
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికే మేడ్చల్ ప్రజలు జై కొడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, యువకులు, కుల సంఘాల నుంచి లభిస్తున్న మద్దతు ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ చె
కేసీఆర్ అంటే జన సునామీ.. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ ప్రసంగాలకు మైమరచిపోనివారు లేరు. ఆయన ప్రసంగాలకు విపక్షాలే అబ్బురపడతాయి. రెండు పర్యాయాలు జనరంజకపాలన అందించిన సీఎం కేసీఆర్కు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఏం క
ప్రచారపర్వం ముగిసింది. రణగొణి ఆగిపోయింది. ఇక అంతా మౌనం. అటు ఓటరులో విచికిత్స. ఇటు లీడరులో ఉత్కంఠ. ఇది అందరి విషయం. లేనిది ఉన్నట్టు ఊహించుకొని ఏవేవో ఆశలు పెంచుకున్నోళ్ల, ఉన్నది తెలుసుకోలేక ఉరుకులాడే వాళ్ల స�
గజ్వేల్ గర్జించింది.. వరంగల్ పోటెత్తింది.. మంగళవారం సీఎం కేసీఆర్ ఆఖరురోజు పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు సూపర్హిట్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల సభలకు ప్రజలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలి నుంచి ప్రారంభమైన ర్యాలీ
అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణే గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను గెలవాలని కాంగ్రెస్, బీజేపీ ఆరాటపడుతున్నాయని, కానీ, తెలంగాణే గెలవాలన్నదే తమ లక్ష్యమని �
కాంగ్రెస్ ధరణి బంద్ చేస్తే పాత రోజులు వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ పనులు మానుకొని తిరుగాల్నా? గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మ్యూటేషన్ కావాలన్నా చాల రోజులు పడుతుండే. ధరణ