మహేశ్వరం నియోజకవర్గాన్ని ఓ విజన్తో అభివృద్ది చేశాం. గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పై గా నిధులతో అభివృద్ధి పనులు చేపట్�
నియోజకవర్గాన్ని రెండున్నరేం డ్లలోనే అభివృద్ధి చేశానని, మళ్లీ ఆశీర్వదిస్తే... మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నా రు. ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయడం తో పాట�
‘మీ కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. సంపుకొంటరో.. సాదుకుంటరో మీ ఇష్టం’ అంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో పదేండ్లుగా అనేక అభివృద్ధి పనులు చేశానని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధిని కొనసాగించేందుకు తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న అమలు కాని హామీలను నమ్మి ఓటేస్తే ఆగం అవుతారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రం జనసంద్రంగా మారింది.
‘కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు కోసం బావులు వద్ద పడిగాపులు కాసేవాళ్లం. నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. చిన్న రైతులు ఎవుసం చేయలేని పరిస్థితులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్�
‘వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ప్రజల మనిషి.. వరంగల్ నగరాభివృద్ధి కోసం ఆయన అడిగినవి పెద్ద కోరికలేం కావు.. అన్నింటినీ పూర్తి చేసుకుందాం.. వరంగల్ నగరంలో ఆటోల వెనుక దాస్యం మా ధైర్యం అని ఉంట�
ప్రజా ఆశీర్వాద సభతో ఓరుగల్లు జన జాతరను తలపించింది. మంగళవారం నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల సభ నిర్వహించగా సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు జెండాలు, ప
తెలంగాణ వచ్చాక జిల్లా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో భూముల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపు మీదున్నది. కాంగ్రెస్ వచ్చి ధరణిని తీసేస్తే..భూముల ధరల�
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆదరించాలని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ పిలుపునిచ్చారు. మంగళవారం బోథ్లో రోడ్ షో నిర్వహిం
అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు 48 గంటల ముందే నిలిపేయాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకే బంద్ అయింది. నెల రోజుల నుంచి జోరుగా సాగిన ప్రచారం, ఆఖరి రోజూ హోరెత్తింది.
‘ఈ దేశంలో అవార్డులంటూ ఇస్తే.. సిద్దిపేట పేరు లేకుండా ఉం డదు. అవార్డు అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే అవార్డు అన్నట్లుగా అభివృద్ధి చేసుకున్నాం’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో మంగళవారం జరిగిన రో
నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలుపు పక్కా అని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలం
గజ్వేల్ ప్రాంతంలో సీఎం కేసీఆర్ చేపట్టిన కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు పోయిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాఆశీర్�
గజ్వేల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన అభిమాన నేత ముఖ్యమంత్రి కే�