పాలేరు నియోజకవర్గంలో తనదే జయమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అధికారమని తేల్చిచెప్పారు.
తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉందామని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచారం ముగిసింది. ఎన్నికల బహిరంగ ఫలితాలు ముగియడంతో అభ్యర్ధులు ఉన్న కొద్ది సమయంలోనే ఓటర్లను కలిసి ఓటు అభ్యర్ధించేందుకు వినియోగించ�
కాంగ్రెసోళ్ల మాటలు వింటున్న రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 2014కు ముందున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ దిగులు చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక వైపు సక్రమంగా సాగునీరు లేక, కరెంటు సరిగ్గా రాక..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే తమ తమ నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీలు, రోడ
Congress | పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపుతున్నది. ఫేక్ సర్వేలు, పెయిడ్ కథనాలతో లేని బలం ఉన్నట్టు ప్రచారం చేసుకొంటున్న ఆ పార్టీ నేతలు.. పోలింగ్ వేళ ఓటర్లను అయోమయానికి గ
కొత్తకోట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నిర్వహించిన రోడ్ షో జనహోరును తలిపించింది. రోడ్షోకు భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కావడంతో హాజరు కావడంతో సక్స
కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు, కరెంట్ ఖతం చేస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రాకుండా చేస్తారని విమర్శించారు. నిజమో, కాదో తెలియాలంటే కొడంగల్ పక్కనే
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీచర్స్ కాలనీ ఎమ్మెల్యే నివాసగృహం నుంచి మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణలో గెలిచేది.. నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించినట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ది బలుపు కాదు వాపేనని విఫలమైన
కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమైందని మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మక్తల్ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి రోడ్ షో నిర్వహి�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఇక్కడి వచ్చి ఉండాలని అనిపిస్తున్నదని టాం జానియాలోని షిన్యాంగా మున్సిపల్ కౌన్సిల్ మాజీ మేయర్ గులాం హఫీజ్ అబూబకర్ ముకాదమ్ పేర్కొన్నారు. మంగళవారం హోం మంత్రి మహమ�