ఇప్పటికీ 28 మంది నిందితులు విదేశాల్లోనే అత్యధికులు గుజరాతీయులే జాబితా వెల్లడించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 33 మంది విదేశాల్లో తలదాచుకొంటున
సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రసం�
నగరం చుట్టూ సాఫ్ట్వేర్ విస్తరణ లక్ష్యంగా కార్యాచరణ తూర్పు హైదరాబాద్లో లక్ష మంది పనిచేసేలా ప్రణాళిక జెన్ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్�
విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంపై టీఎస్పీఈఏ, టీఈఈఏ హర్షం సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వినియోగదారులు, ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలకు వ్యతిరేకంగా కే�
గౌతంనగర్, ఫిబ్రవరి 13: ఫేస్బుక్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు అనుచిత వ్యాఖ్యలు పోస్టుచేసిన వ్యక్తిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు ఫేస్బు
తల్లుల దీవెనలతో మేడారం మహా జాతరను దిగ్విజయంగా పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆదివారం ఆయన మంత్రి సత్యవతిరాథోడ్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్త
హైదరాబాద్ : అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ నేడు ఇంప్లిమెంట్ అవుతుందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రసంగించిన సీఎం.. ఇప్పటికీ దళితులు ఎందుకు ఆక్ర
CM KCR | అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీ దేశం నుంచి బీజేపీని వెళ్లగొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా
cm kcr | ధర్మం పేరిట బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం ప్రగతి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిజాబ్పై దేశం మొ�
సీఎం కేసీఆర్ బీసీ కులాల సంక్షేమానికి అనేక వినూత్న పథకాలు ప్రవేశ పెట్టారని..అర్హులైన అన్ని బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలకు స్థలాలు నిధులు కేటాయించేందుకు సుముఖంతో ఉన్నారని వంజరి కులస్తులకు కూడా తప్పకుండా �
cm KCR | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణ అమలు, బ్యాంకులకు రుణాల ఎగ�