CM press meet: సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు పనితీరును మరోసారి ఎండగట్టారు. మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు. దేశ అభివృద్ధి గురించి సీఎం
KCR Press Meet Live Updates | సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో వెల్లడిస్తున్నారు. దేశానికి �
నిర్మల్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రుకుల పాఠశాలలో బద్దం భోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కెజిబి�
వనపర్తి : పది లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వ సాయం అందించింది. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు క�
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకు�
నా రాష్ట్రం నాకు ముఖ్యం. నా ప్రాణం.. తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి. కరెంటు రావాలె. నా తెలంగాణ ప్రజలు బాగు పడాలె. వీటిని నా కండ్లారా చూసి సంతోషపడాలి. అదే నా లక్ష్యం. కెలికి కట్టె పెట్టి, మీటరు పెట్టు, మోటరు పెట్టు,
పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తూ దేశాన్ని ఆగం పట్టిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చెక్�
గులాబీ వనాన్ని తలపించిన మైదానం ఎండను సైతం లెక్కచేయక సీఎం కోసం నిరీక్షించిన జనం మూడు ప్రతిష్టాత్మక భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అందుబాటులోకి కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, యాదాద్రిలో ప
ఏది అడిగినా పదేపదే అవమానాలే ఎనిమిదేండ్లలో పైసా ఇవ్వని కేంద్రం విభజన సమస్యలపై 17న చర్చలు 9 అంశాలతో మొదట ఎజెండా ప్రకటన గంటలలోనే కీలకాంశాల తొలగింపు సమస్యలు పరిష్కారం కావొద్దన్నదే కేంద్రం వైఖరా? బీజేపీ ప్రభు�
ఈ ఏడాది చివరి కల్లా పూర్తిచేయాలి సంప్రదాయ కరెంటు అందనిచోట సౌర విద్యుత్తు అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరి నాటికి అన్ని గిరిజన ఆవాసాలు, వ్యవసాయ
తెలుగు ప్రజలను అవమానించిన ప్రధాని మోదీ : బీవీ రాఘవులు టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకొనే అర్హత బీజేపీకి లేదు: తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: కేంద్ర ప్రభుత్వ విద్యుత్త�
కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి �
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1:05 గంటలకు యాదాద్రికి చేరుకొన్నారు. యాదాద్రిలో రూ.143.80 కోట్లతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్ సూట్ అద్భుతంగా