సర్కారు బడుల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతు
ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకొని సీతారాంపూర్ వాసులు ఆదర్శంగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సీతారాంపూర్లో డబుల్ బెడ్ర�
నిరుపేదల పాలిట పెన్నిధి సీఎం కేసీఆర్ అని మెదక్ ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్, సుతారిపల్లి, శివాయిపల్లి, డీ.ధర్మ�
హైదరాబాద్ : మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలతో కలిపి అభివృద్ధి సంస�
నిర్మల్ అర్బన్ ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. దీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్య�
దేశంలో విద్యుత్తు ఉత్పత్తి చేయటానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా కేంద్రం అడ్డుకొంటున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కు సమర్పించిన డాక్యుమెంట్ ప్�
ఒకటి 2001 ఫొటో, రెండోది 2022 ఫొటో.. రెండు ఫొటోల్లో ఉన్నదీ సీఎం కేసీఆరే. అప్పడు సింహగర్జన.. ఇప్పుడు రణగర్జన.. రెండు సందర్భాల్లో చేసింది కేంద్రంపై యుద్ధమే. నాడు తెలంగాణ సాధన కోసం.. నేడు తెలంగాణ సంక్షేమం కోసం..
ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ.. మమత ఫోన్లో మాట్లాడారు మరికొందరు టచ్లో ఉన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిలో కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఇటీవల తనతో పలు రాష్ట్రాల నాయకులు మాట్లాడారని ముఖ్యమంత్రి క�
77 శాతం దేశ సంపద పది మంది దగ్గరే ఉంది బీజేపీ పాలనలో పేదలు ఇంకా పేదలవుతున్నరు మీడియా సమావేశంలో బీజేపీపై కేసీఆర్ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ పరిపాలనలో దేశంమొత్తం నాశనమైందని, ఎక్కడ చూ
మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నరు. ఆయన నాకు మిత్రుడే. ఆయనకంటే నాకు గౌరవమే. ఆయనతో నాకేం పంచాయితీ ఏంలేదు. ఆయన కూడా తప్పులు మాట్లాడుడు ధర్మం కాదు. బడ్జెట్ను నేను అర్థం చేసుకోలేదట. ఆయనకు ఏం అర్థమయ్యిందో. తలా
అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు
గవర్నర్ల వ్యవస్థనే మంచిగ పనిచేస్తలేదని చెప్పి సర్కారియా కమిషన్ కానీ, మరొకరు కానీ ఘోరంగా చెప్పిన్రు. అసలీ వ్యవస్థ ఇట్ల ఉండకూడదు. చాలా ఇబ్బందులు పెడుతున్నరు. మంచిది కాదని కూడా చెప్పిన్రు
కేంద్రం అవినీతిని బద్దలుకొడ్తాం నన్ను జైల్లో పెట్టే దమ్ముందా?.. మేం వందశాతం ప్యూర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాఫేల్ అవినీతిని బయటకు తీస్తామని, అసరమైతే సుప్రీం కోర్టుకైనా పోత�