జయశంకర్ భూపాలపల్లి : దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రేగొండ మండల
నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నల్లగొండలో మంగళవారం గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడు
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నిప్పు.. బీజేపీ నాయకులు ఆయన్ను ముట్టుకుంటే
నల్లగొండ : అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలు�
హైదరాబాద్ : నదుల అనుసంధానం దేశానికి విపత్తు అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ స్పష్టం చేశారు. నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తేల్చిచెప్పారు. నదుల అనుసంధానం జ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాట�
నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా రోగులకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు. ఈ కా�
వనపర్తి : గిరిజనుల ఎన్నో ఏండ్ల కల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి వేడుకలకు హాజరై మాట్
సంగారెడ్డి : సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లా అంతటా �
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పోరాటం తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ర్టాల ముఖ్యనేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్కు పశ్చి�
దేశ రక్షణలో సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటాలను, త్యాగాలను బీజేపీ తన స్వార్థ రాజకీయాలకు వాడుకొంటున్నదని పశుసంవర్ధ్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాఫెల్ కుంభకోణంపై
ఐటీ పార్కు ఏర్పాటు కానున్న మేడ్చల్ ప్రాంతం అభివృద్ధిలో మరింత దూసుకుపోవడం ఖాయమని, ఐటీ పార్కు శంకుస్థాపన సందర్భంగా ఈ నెల 17న మంత్రి కేటీఆర్ చేపడుతున్న పర్యటనను విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లార�
నయా పైసా వద్దు.. ఉచితంగా ఇస్తున్నాం పేదల ఆనందమే సీఎం సంకల్పం కుల మతాలకతీతంగా అభివృద్ధి 28 రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా?: మంత్రి కేటీఆర్ సవాల్ రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్�
దళితుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారిపై ఆయనకు ఉన్న ప్రేమేంటో తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. న