తెలంగాణలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగ�
రాష్ట్రంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతోనే జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసీ తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థంకాక మాట్లాడుతున్నారని మండిపడ్
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగ�
జన్ధన్ ఖాతాల్లోకి రూ.15 లక్షలు ఎప్పుడొస్తాయి? రెండు వారాల్లో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన..! ఊహించని విధంగా జిల్లాకు గోదావరి జలాలు రూ.4.400 కోట్లతో రెండు ప్రాజెక్టులు 4.50 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీళ్లు కేంద�
Rahul Bajaj | ప్రముఖ జాతీయ వ్యాపార వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మృతిపై సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ
cm kcr | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రాయగిర�
cm kcr | సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వలసలు పోయారు. బతుకపోయారు. ఆగమగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటున్నాం. దేశ