రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్
‘తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.37 లక్షలు ఉన్నది. త్వరలో 2.70 లక్షలు కాబోతున్నది. ఏ ఆంధ్రప్రదేశ్ అయితే మనల్ని వెక్కిరిచ్చిందో వాళ్ల తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉన్నది. మనదేమో రూ.2.70 లక్షలు అవుతున్నది. ఇదీ డిఫ�
తెలంగాణ సాధిస్తున్న గొప్ప ఫలితాలు ఉద్యోగుల కృషి వల్లే సాధ్యమవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి చేసి
జనగామ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో జనం కదిలారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేం�
తెలంగాణ ఉద్యమం సమయంలో జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రాంతంలో కరువు పరిస్థితులను చూసి కండ్లనీళ్లు పెట్టుకొన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. శుక్రవారం జనగామ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి చేరుకొంటారు.