ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం నజర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎస్ హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. దీ�
నేటినుంచి పునఃప్రతిష్ఠాపనోత్సవాలు.. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ ఆలయంగా గుర్తింపు సిద్దిపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం పున�
బీజేపీ కేంద్రంలో ఒకటి చెప్తే.. రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తూ ద్వంద్వ నీతితో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ �
కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో రూ.3.50 కోట్ల ని
హుస్నాబాద్ దవాఖానకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఇటీవల హుస్నాబాద్ పర్యటన సందర్భంగా దవాఖానకు వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఉన్న ద
Gift A Smile | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి తెలిపా
Minister Jagadish reddy | సీఎం కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో 12న సీఎం కేసీఆర్ పర్యటించనుండగా.. సమీకృత కలెక్టర్ భవన సముదాయాలతో �
minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్తోనే జనగామ జిల్లా అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం ఆయన
నిజామాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలోని బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ముందుగా పల్లె ప్రకృతి వ�
పార్లమెంటరీ విధానాన్ని మోదీ దిగజార్చడం దుర్మార్గం: కేకే ఆగ్రహం రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్రలను తిప్పికొట్టాలి: నామా ఢిల్లీలో ఎంపీల నిరసన ప్రదర్శన హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పార్ల�
పెండింగ్లో ఉన్నవి పరిష్కారం.. కొత్తవారికి మంజూరు 40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లను అందజేస్తామని పురపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ, �
రాజ్యసభ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్టుడికింది. టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మండల, �