వరంగల్ : 11 న జనగాంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్లోని రాజశ్రీ గార్డెన్స్ లో స్థానిక ఎటీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం న
జనగామ : ఈ నెల 11న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ఏర్పాట్లు ఘనంగా ఉండాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జనగామ జ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సామాజిక మార్పునకు సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలిచారు అన�
తెలంగాణ ఆధ్యాత్మిక శిఖరమైన యాదాద్రి పునరవతరణకు సర్వం సన్నద్ధమైంది. ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కే చంద్రశేఖర్రావు సోమవారం పరిశీలించారు. ముందుగా హెలికాప్టర్ నుంచి యాదాద్రిని విహంగవీక్షణం చేసిన సీఎం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ఇంతింతై.. అన్నట్టు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్�
ఉపాధి అవకాశాలకు వారధి ఇంగ్లిష్తో అభివృద్ధి, చైతన్యం ఇంటర్నెట్ యుగంలో అత్యవసరం ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్సురేశ్కుమార్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ భాష ప్రపంచవ్యాప్తంగా గు�
ఎవరికీ ఏ ఆపదొచ్చినా.. ఆదుకుంటూ వారికి అండగా నిలిచే ము లుగు మండలం లక్ష్మక్కపల్లికి చెందిన మున్నూరు వెంకయ్య కనిష్ఠ పుత్రుడే విష్ణుజగతి. తండ్రి బాటలో నడవాలనే సదుద్దేశంతో 2009లో తన సేవలకు పునాదిగా వీపీజే ఫౌండే�
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. సోమవా రం
రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి....సీఎం కేసీఆర్ ఏం సందర్భంలో అన్నారో గ్రహించాలి...ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’.. అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి స్వయంగా అందించారు.
జనగామ : రాష్ట్రంలో మొదటి టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనగామలో జరుగనుంది. కావున ఆరంభ వేడుకలు అదిరిపోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ నెల11న జనగామకు సీఎం కేస