మహబూబ్నగర్ : దళితులను ధనవంతులుగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దళితబంధు కార్యక్రమం అమలుపై జిల్లా క�
Yadadri | దాదాపుగా పూర్తికావస్తున్న యాదాద్రి ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడక
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రజల కష్టాలు, ఈ ప్రాంత సమస్యలు అణువణువున తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం అని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కేసముద్రం�
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామకు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో జిల్లా
Yadadri | యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్కు ఆశీర్వచనం అందించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు అ�
Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మూడు నిమిషాల పాటు ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అన
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ఈ నెల 12న భువనగిరికి రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నూతన కలెక్టర�
బీజేపీ మనువాదుల పార్టీ ఉత్తరాది రాష్ర్టాల్లో నిత్యం దాడులే బండి సంజయ్ కండ్లు ఉన్న కబోది పాలనా సౌలభ్యానికే సచివాలయం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏడాది చివరిలోగా
జనగామ జిల్లాలో ఈ నెల 11న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మరో మంత్రి సత్యవతిరాథోడ్
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ తిరోగమన విధానాలను తిప్పికొట్టాలి ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రికి చేరుకొని బాలాలయంలో పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పర
నల్లా నీటి వినియోగం, కొత్త కనెక్షన్లు, లీకేజీలపై ఫోకస్ హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఇంటింటికీ స్వచ్ఛ జలాలను అందిస్తు న్న మిషన్ భగీరథలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు వంద రోజుల ప్రత్యేక డ్రైవ్ �