రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన సమతా మూర్తి విరాట్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసేందుకు ముహూర్తం ఆసన్నమైం
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ల సర్వీసు రూల్స్ మార్చడం, సంబంధిత రాష్ర్టాలతో చర్చించకుండానే నదుల అనుసంధానం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ ప్రస్తుత
అంబేద్క ర్ తర్వాత దళితుల అభ్యున్నతికి పరితపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్రావు నివాసంలో టీఆర్ఎస్వీ
ధారూరు : అభివృద్ధి బాటలో గ్రామ పంచాయతీలు పయణం అవుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ నిర్మాణ పనుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్�
ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు
పెద్దపల్లి : సంచార జాతుల సంక్షేమానికి కృషి చేస్తుంది సీఎం కేసీఆర్ మాత్రమే కృషి చేస్తున్నారని తెలంగాణ పూసల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ చౌరస్తా�
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు దండలు వేయడం కాదు.. దళిత జాతికి ఏం చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోత్కుప
సూర్యాపేట : సీఎం కేసీఆర్ను చూసి కేంద్రంలోని బీజేపీ భయపడుతోందని హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. హుజూర్ నగర్ ప్రజలు ఎప్ప�
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికి
సమానత్వం కోసం శ్రీరామానుజాచార్యులు బోధించిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహా
మూడేండ్లలో మూడు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’గా, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’గా పేర్�
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. మరి ప్రైవేట్ కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయా? అన్ని పీఎస్యూలు అదానీ, అంబానీలకు ప�
రాజ్యాంగం మార్పుపై దేశంలో చర్చ జరగాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్లో కలవరం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం ప్రకటనతో ఏం చేయాలో అర్థంకాక ఆ పార్టీల నేతలు పిచ్చిప�