కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిన్నది అరగక దీక్ష చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుక
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ నేతలు దళితబంధుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ర్టాల్లో దళిత
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే �
కొత్త సచివాలయంలో ఇంటీరియర్ డిజైన్లు తెలంగాణ వైభవానికి ప్రతీకగా ఉండాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సచివాలయ నిర్మాణం
తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప�
ఒకనాటి సూపర్ పవర్స్లో ఒకటైన సోవియట్ యూనియన్ ముక్కలవటానికి కారణం ఆ దేశ అంతర్గత, ఆర్థిక సమస్యలు, సోషలిజం గట్రా అని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ, అవన్నీ అలా కలిసిరావడానికి, కమ్ముకురావడానికి తగిన ప్రణాళ�
ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న గ్రామాలలో మంచి నీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దళితులు ఇంకా వెనుకబడి ఊరికి అవతల విసిరేసినట్లే ఉన్నారని, వీరి కుటుంబాల్లో వెలుగులు నింపి, సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా ఈకార్యక్రమానికి విచ్చేశారు. తొ
సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో 164 సామూహిక గృహా ప్రవేశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేయించారు. ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను ఎస్సీ లబ్దిదారులకు మంత్రి
దేవరకొండ : సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం అని టీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 12మందికి రూ.3.20లక్షలు సీఎం సహాయ నిధి నుంచి మంజ�