Statue of Equality | రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. సమతా మూర్తి కేంద్రాన్ని కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. [gallery columns="1" size="full" ids="435505,435503,435502,435501,435500,435498,435494,435493,435492,435491,435489,435480,435485,435483,435482,435481,435475,435473,435471"]