హాలియా : పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన తలప�
హైదరాబాద్ : రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు సవరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల విషయంల�
హైదరాబాద్ : బీజేపీ నేతలకు మెదడు లేదు.. కాంగ్రెసోళ్లకు అతీగతీ లేదు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బడ్జెట్లో అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ ఆవ�
వరంగల్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారం�
Statue of Equality | నగర శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించనున్నారు. ఈ య�
హైదరాబాద్: నరేంద్ర మోదీ అంటే నక్కజిత్తుల మోసగాడు అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) అన్నారు. కేంద్ర బడ్జెట్లో దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ చూస్తుంటే నమో అంటే నరేంద్ర మో
హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో దళితులకు న్యాయం జరగలేదనే సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం చర్చ లేవనెత్తారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. �
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? అని ప్రశ్నించారు. దేశం అంట
`రెండేళ్లలో సగానికిపైగా సాలరీలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఏటా 450 కోట్లకుపైగా ఉద్యోగుల నుంచి ట్యాక్స్ రూపేణా కేంద్రానికి.. సగటున ఒక్కో ఉద్యోగి లక్షా 50వేల పన్ను చెల్లింపు తాజా బడ్జెట్లోనూ నిరాశే మండిపడు�
సింగరేణి ప్రైవేటీకరణపై భగ్గుమన్న బొగ్గుబాయి నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆందోళన గనులు, ఓపెన్కాస్టులు, డిపార్ట్మెంట్లపై గర్జించిన కార్మికలోకం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల�
21 ఏండ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతున్నదా? పురిటినొప్పులు పడుతున్న కాలం మరోసారి కొత్త ఉద్యమానికి నాంది పలుకనున్నదా? జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక ప్రకటనను చూస్తే అందరి మదిలో మ�
తరిమివేయడానికి కలిసి రావాలి సీఎం కేసీఆర్తో సహా 37 మంది నేతలకు తమిళనాడు సీఎం విజ్ఞప్తి చెన్నై: మతోన్మాద ముప్పు నుంచి దేశాన్ని రక్షించడానికి కలిసి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్తో సహా 37 మంది నేతలకు డీఎంకే అ
ప్రత్యేక కూటమి ఏర్పాట్లలో ఉన్నాం శివసేన నేత సంజయ్రౌత్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక కూటమి ఏర్పాట్లలో ఉన్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం పేర్కొన్నారు. మహారాష్ట్ర సీ
జమిలి ఎన్నికల ప్రతిపాదన అందుకే రాష్ర్టాల హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం రాజ్యాంగంపై సమీక్షకు మాజీ ప్రధాని వాజపేయి కమిషన్ వేయలేదా? 2002లో కమిషన్ నివేదిక ఏమైంది? రాజ్యాంగంపై చర్చ కొత్తేమీ కాదు ప్రణాళికా �