ఏ అధికారంతో నదుల అనుసంధానం చేస్తున్నారుఏ ప్రాతిపదికన అనుసంధానిస్తారు?.. మమ్మల్ని అడుగకుండా చేస్తరా?ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోరా?.. కృష్ణా గోదావరి నీళ్లను కావేరీలో ఎట్ల కలుపుతరు?మా ప్రతిపాదనలు ఎంద�
ఈ బడ్జెట్ ఎవరి సంక్షేమం కోసం? ధర్మ శ్లోకం చదివి… అధర్మాన్ని ప్రవచించిన నిర్మల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరిస్తున్నది? ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకోసం ఉన్నట్టు? ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై కేంద్ర
సమతామూర్తికి మోదీకి సంబంధం ఏమిటి?జీయర్స్వామి చాలా కష్టపడి ఏర్పాటు చేశారుమోదీ కడుతున్నట్టు తప్పుడు ప్రచారమా?బీజేపీ సోషల్మీడియా బండారం బైటపెడ్తంనిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్హైదరాబాద్, ఫిబ�
ధర్మ శ్లోకం చెప్పి అధర్మ ప్రవచనమా? తెలుగింటి కోడలివి కదా.. ఇదేనా నీ ధర్మం? నిర్మలాసీతారామన్పై సీఎం కేసీఆర్ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్.. బడ్జెట్ ప్
హైదరాబాద్ ;హైదరాబాద్లో ఓ చిన్న ఫ్లైవోవర్ కడితే.. దాన్ని ఫొటో కొట్టి ఉత్తరప్రదేశ్లో కట్టినమని పెట్టుకుంటరు. తెలిసిన పిల్లలు కొందరు అలాంటివి బయటపెడుతున్నా సిగ్గులేదు. వేరే దేశంలో జరిగేది తీసుకువచ్చి �
పద్మశ్రీ అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు కూడా ఇంటి స్థలం, కోటి నగదు హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఆదివాసీ కళ అయిన డోలు వాయిద్యంలో విశేష కృషిచ
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన డోలు వాద్యకారుడు రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం చేశారు. కోటి రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణ�
నరేంద్ర మోదీకి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే అని.. వాళ్లకు చెప్పినా లాభం లేదు. దున్నపోతు మీద వాన పడినట్టే ఉంది.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికే పట్టిన దరిద్రం అంటే.. రాష్ట్రానికి ఇంకెక్క�
బీజేపీ వన్నీ తప్పుడు లెక్కలు.. పచ్చి అబద్ధాలని.. త్వరలోనే దేశ భవిష్యత్తు కోసం ఉద్యమిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈదేశంలో ఏం జరగాలి.. ఏ పద్ధతిలో ముందుకు వెళ్లాలి అనేది మేథోమథనంలో
కేంద్రం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ ఎవ్వరికీ పనికిరాని బడ్జెట్ అన్నారు. బీజేపీకి అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఎదురుగాలి వీస్త�