ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం రూ.వెయ్యి కోట్లతో 45 ఎకరాల్లో దివ్య క్షేత్రం రేపటి నుంచి 14 వరకు సహస్�
ఉచిత తాగునీటి పథకం అమలు ప్రకటనతో హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం త్వరలో కంటోన్మెంట్ అభివృద్ధికి నిధుల మంజూరుకు లైన్క్లియర్ సికింద్రాబాద్, జనవరి 31: కంటోన్మెంట�
Telangana | పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ
Telangana | రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం.. సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా.. కేం�
Cm Kcr | నల్లగొండ : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు శరవేగంగా నల్లగొండ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పట్టణంలోని రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి కోసం 88 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస
సీఎంఆర్ఎఫ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యం ఉమ్మడి ఏపీలో పదేండ్లలో 1.85 లక్షల మందికి ఇచ్చింది 750 కోట్లే హైదరాబాద్, జనవరి 30 : వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 4 లక్షల మందికి రూ.2 వేల కోట్ల ఆర్థిక
మాట తప్పని మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి క్షీరాభిషేకం సికింద్రాబాద్, జనవరి 30: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్ర
ఎర్రగడ్డ, జనవరి 30 : వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక బోరబండలో ఆయ�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, జనవరి 30 : నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆర్థిక సాయం అందిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆది
జియాగూడ, జనవరి 30 : దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకుల�
కందుకూరు : రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గూడూరు సర్పంచ్ భర్త శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు, డైరెక్ట�
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. త్వ�
చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివ