తెలంగాణకు చేసిందేమీ లేదు మేడారానికి జాతీయ హోదా ఏమైంది? కేసీఆర్,కేటీఆర్లను విమర్శిస్తే ఊరుకోం బీజేపీనేతలకు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక వరంగల్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ మోసపూరిత, దగాకోర
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, జనవరి 28: దళితబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అభివర్ణించారు. దళితుల జీవితాల్లో ఈ పథకం వెలుగుల
ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ కృషి ఫిబ్రవరి 5 వరకు గ్రామాలు, లబ్ధిదారుల ఎంపిక జహీరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఒకటి లేదా రెండు గ్రామాలు నియోజకవర్గంలో 100మందిని గుర్తిం
ఫిబ్రవరి మొదటి వారంలో సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు అవకాశం సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధ్దంగా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం సంగారెడ్డి మెడికల్ కాలేజీ, సంగమేశ్వర, బసవేశ్వర
కాళేశ్వరం జలాలతో ఎండిన బీడులను సస్యశ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని సంకల్పించిండు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివా�
మియాపూర్ : రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సీఎ�
హైదరాబాద్ డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయికి చేరుకోలేదని, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుంచేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో గంజాయి తదితర న�
హైదరాబాద్ కిన్నెల మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రక�
Minister Satyavati | రూ. 90 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, వికలాంగుల సహకార సంస్థ
Minister Gangula | రైత పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కన్నా అధికంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా
హైదరాబాద్: డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ను ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ �