ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేషర్ మరణం భారతీయ సంగీతానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆమె పాట అజరామరం అని శ్లాఘించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ర్టానికి చెందిన ప్లేయర్లు షేక్ తహసీన్, తేజావత్ సుకన్యా భాయ్కి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మద్దతుగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ టోర్నీల్లో
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ‘చెల్లాపూర్' ఇంతకు ముందు గ్రామపంచాయతీగా ఉండేది. కొన్నేండ్ల క్రితం దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడడంతో పక్కనే ఉన్న ఈ గ్రామం కొత్త మున్సిపాలిటీలో విలీనమైంది.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గుంటిపల్లి సబ్బండ కులవృత్తుల గ్రామం. పాడి పశువులు, గొర్రె, మేకల పెంపకం, వ్యవసాయం, కూరగాయల సాగుతో పాటు గ్రామంలో పెద్ద మొత్తంలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి.
నల్లగొండ : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని రామన్నపేట మండలం కుంకుడుపాము�
హైదరాబాద్ : ఈ నెల 11న జనగామలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎ
నల్లగొండ : అట్టడుగున ఉన్న మన జీవితాల్లో వెలుగులు నింపేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం బాజకుంట గ్రామంలోని వివిధ పార్టీకలకు చెందిన పలు కుటుంబాలు ట�
CM KCR | ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశ వ్యాప్తంగా ప్రధానిని విమర్శిస్తే ఎక్కడినుంచి ఏ దాడులు జరుగుతాయోననే భయం అలుముకొని ఉన్నది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఔత్సాహికులు ప్రధానిపై వ్యతిరేకంగా స్పందించడానికి జంకుతున్న సందర్భం ఇ�
కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీకార్యాలయం ప్రారంభోత్సవం 12న యాదాద్రి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ హైదరాబాద్/జనగామ, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఈ నెల 11న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద�
అల్పులకు, అర్భకులకు, అంతుచిక్కనివారి ఊహలకు కూడా అందని అద్భుతమైన వ్యుహకర్త కేసీఆర్. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఇది ఎన్నోసార్లు రుజువైంది. అంత ఈజీగా అందరికీ అర్థమైతే ఆయన కేసీఆర్ ఎలా అవుతారు? కారు కదా?
Minister Errabelli | ఈ నెల 11వ తేదీన జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని, టీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వీటిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ
PM Modi | ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. 8 వేల మంది పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.