నల్లనేల దద్దరిల్లింది.. కేంద్రంపై కన్నెర్రజేసింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలం కుట్రలపై కార్మికలోకం కదం తొక్కింది. మందమర్రిలో ప్రభుత్వవిప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, �
గజ్వేల్: గజ్వేల్ వేదికగా ఈనెల 17న నిర్వహించనున్న బాడీ బిల్డింగ్ పోటీల వాల్పోస్టర్ను బుధవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించ�
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. లక్ష మందితో భారీ స్థాయిలో సభను నిర్వహ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో
Telangana | తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రగతిని కోరాల్సిన ప్రధాని
Telangana | పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే రోల్మోడల్ ప్రధాని వ్యాఖ్యలపై నల్లజెండాలతో నిరసన తెలుపండి 12న సీఎం సభను విజయవంతం చేయాలి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు భువ
దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణపై మరోసారి విషంగక్కారు. 2014 ఎన్నికల సమయంలోనే.. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ అక్కసు వెల్లగక్కిన ఆయన.. మళ్లీ పెద్దల సభ సాక్షిగా కుటిల బుద్ధిన�
పేదల కల సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రతీ పేదకు నీడ కల్పించేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి అన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరుగలేదు. దర్వాజలు బంద్ చేసి, ఎలాంటి చర్చలు లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రాంత నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్ చేశారు. పెప్పర్ స్ప్రే దాడులు చేయించి వారి అభిప్రా�
టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎంను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మర�
మార్చి 28న యాదాద్రి స్వయంభువుల దర్శనం పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో అందుకనుగుణంగా భక్తుల వసతుల కల్పనపై వైటీడీఏ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే యాదాద్రి కొండపై ఈవో కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.