బీసీ బడ్జెట్ను లక్ష కోట్లకు పెంచాలి బీసీ బిల్లుపై చలో ఢిల్లీ: ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించినట్టుగానే కేంద్రం ఒక్కో పథకానికి తన వాటా నిధులు కే
సంబురపడ్డ మహిళాలోకం హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించిన కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం విజయవంతమైంది. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్�
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు మహిళా రైతులు, ఉద్యోగులు, ఉద్యమకారిణులకు సన్మానం కేక్లు కట్చేసి సందడి చేసిన అతివలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధి�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని అఖిల భారత సర్వీస్ శిక్షణ అధికారులు రజిత్మిశ్రా, కార్తికేయన్, సత్యరాజ్, రావల్ కృషికేష్ పేర్కొన్నారు. నాలుగు రోజుల శ�
ముఖ్యమంత్రి కేసీఆర్కు జన నీరాజనం పలికారు.. వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం పర్యటించారు.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ప్రాజెక్టులను
పూర్తి �
కరీంనగర్ : జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్లో సంబురాలు నిర్వహించార�
చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం టీఆర్ఎస్ శ్రేణులు భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించాయి. బడ్జెట్లో చెన్నూరు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరందించే ‘చెన్నూరు ల�
జనగామ : మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం శక్తితో ముందుకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మం
హన్మకొండ : మహిళల మీద సీఎం కేసీఆర్కు ఎనలేని గౌరవం. మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ చేస్తున్నంత కృషి దేశంలో ఎవరూ చేయడం లేదని పంచాయతీరాజ్ నీటి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలు, పిల్లలు, దివ్య�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంత్రి తలసాని ఆధ్వర్యంల�
హైదరాబాద్ : రాష్ట్ర, దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగ�
నిర్మల్ : మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఖానాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానిక�
హైదరాబాద్ : వనపర్తి జిల్లా ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘నిర�