హైదరాబాద్ : రాష్ట్రంలో ఇక నుంచి భర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్-1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించ
హైదరాబాద్ : ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తేల్చిచెప్పారు. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని కేసీఆర్ వెల్లడ�
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly) రెండో రోజుకు చేరాయి. తొలిరోజైన సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం
తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఆనాడు గురువులు నేర్పిన విద్యవల్లే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపె�
వనపర్తి జిల్లాలో మంగళవారం తన పర్యటనలో మంత్రి నిరంజన్రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. చక్కని అభివృద్ధితో వనపర్తి ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని చెప్పారు. ‘నిరంజన్రెడ్డి గు�
ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో దేశంలోనే నంబర్ వన్గా గుర్తింపు పొందింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రోడ్ల విస్తరణ మీద దృష్టి సారించింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే రోడ్డు నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వివిధ పద్ద�
రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు న్యాయం జరుగాలన్నా, గిరిజనులకు 10 రిజర్వేషన్ రావాలన్నా, రాష్ట్రం మరింత ముందుకుపోవాలన్నా.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలోకి ఇసిరెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆ
ఒకప్పుడు కరువుతో వలసలు పోయిన పాలమూరు జిల్లా ఇప్పుడు పచ్చటి పంటలతో పాలుగారుతున్నదని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసుకొంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వజ్రపు తునక అవుతుం
సర్వీస్ రూల్స్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతి త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్ర�
దళిత్ స్టడీస్ సెంటర్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు ప్రపంచంలోనే విశిష్టమైన పథకమని దళిత్ స్టడీస్ స