మాతృభూమిపై ప్రేమ ఉన్న ఒక భూమి పుత్రుడు, రాష్ట్ర భవిష్యత్తుపై అవగాహన ఉన్న ఒక దార్శనికుడు, ప్రజల అవసరాలు తెలిసిన ఒక పాలకుడు, ఆర్థికాంశాల లోతులు తెలిసిన విత్త వేత్త కలగలసి బడ్జెట్ రూపొందిస్తే ఎలా ఉంటుందో, క
హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రో�
తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం. పంచాయతీరాజ్ శాఖకు అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించారు. సొంత ఇంటి జాగ ఉన్న నిరుపేదలు ఇండ్లు కట్టుకోవడానికి రూ.3లక్షల ఆర్థిక సహాయం, నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇండ్లు కేటాయ�
2022-23 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు త్వరలోనే స్పెషల్ ఆఫీసర్ నియామకం సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం మొట్టమొదటి మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ రూ.100 కోట్లతో భవనాలు, హాస్టళ్లు, ల్యాబ్లు.. వచ్చే వ
సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లో అందుకు రూ.7,289 కోట్లు కేటాయించింది. ఇది వరకే ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలుపగా, సర్క
బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సి
సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందిం
రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా హర్షం ఉమ్మడి జిల్లాపై వరాల వర్షం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ.1100కోట్లు.. ఇక చకచకా పనులు జనగామ, భూపాలపల్లి, వరంగల్, ములుగుకు మెడికల్ కళాశాలలు ‘కాళేశ్వరం’ టూరిజానికి రూ.1500�
ఎవరికి ఏది చేయాలో అది చేయడం.. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలో శ్రీకారం చుట్టడం.. స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం.. ప్రతి ఒక్క వర్గాన్ని.. ఆ వర్�
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు మొత్తం రూ. 29,922 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.24,254 కోట్లు, పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,768.68 కో�
రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.50 వేల లోపు రుణాలన్నింటినీ
ఈ ఏడాది 138 కోట్లు అధికం హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.1,410 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ శాఖకు రూ.1,271 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.138 కోట్లు అదనంగా ప్రతిపాది
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశ�
రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువ. వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు, సొంత స్థలం ఉన్నవార�
పేద ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించడంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక సర్వే 2022 తెలిపింది. ఇండ్ల నిర్మాణంలో కేంద్రంపై తక్కువ ఆధారపడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదన