బొగ్గు గని దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు చికుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే ఆరా తీశారు. శిథిలాల కింద చికుకున్న వార�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీ రకం మిర్చి ధర రికార్డు స్థాయిలో నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్కు చెందిన బీ రాజేశ్వర్రావు.. మార్కెట్కు 40 బస్తాలు తీసుకురా�
యాదాద్రి, మార్చి 7 : యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరాలయంలో అర్చకులు, పురోహితులు సోమవారం పరమశివుడికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష
ఉమ్మడి జిల్లాకు మరింత ప్రయోజనం 36 వేల మంది ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం రుణమాఫీతో 5లక్షల మందికిపైగా ప్రయోజనం 57 ఏండ్లకే ఆసరాతో అదనంగా 70వేల మందికి ప్రయోజనం 25వేల మంది నేతన్నలకు రూ.5లక్షల బీమా పథకం ఆస్పత్రుల్�
పథకాలు ఏవైనా ప్రాధాన్యత మహిళలకే దేశంలోమహిళా సంక్షేమ పథకాలతో ఆదర్శం వేలాది మందికి ప్రయోజనం నేడు మహిళా దినోత్సవం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. గతంలో బీడీ కార్మ�
అతివా అదరహో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేసీఆర్ మహిళా బంధు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు జిల్లా
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఆదిలాబాద్ టౌన్, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏండ్లు పైబడిన వారికి �