హైదరాబాద్ : నేడు సమాజంలో మహిళలు సేవలు అందించని రంగమే లేదని.. సమాజ పురోగతిలో మహిళ పాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుందని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా సంక�
హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని మంత్రి హరీశ్రావు అన్నార�
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో నేడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభకు ఆయన బడ్జెట్ను సమర్పించారు. ఈ సందర్భంగ
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్2022-23 లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. సోమవారం మంత్రి హరీష్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మహేష్ బిగాల మాట�
హైదరాబాద్ : ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసంవిధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏం�
హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా 1736 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు వర్త�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో 350 కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్�
హైదరాబాద్, మార్చి 07 : రాష్ట్ర బడ్జెట్లో జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ �
హైదరాబాద్ : పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు తీసుకున
Medical colleges | రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మె�
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యసేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంక్పలించిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో బడ్జెట్ను ప్ర�
Telangana budget | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగ
హైదరాబాద్ : సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’ అనీ, ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట�