నల్లగొండ : తెలంగాణ రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నల్లగొ�
హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలంగాణ ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచ స్థాయి, అందరికీ అ
ప్రజారోగ్య పరిరక్షణే పరమావధి వైద్యరంగానికి బడ్జెట్లో భారీ నిధులు ఆరోగ్య సేవలు ఐదంచెలకు విస్తరణ వైద్య పరీక్షలకు డయాగ్నస్టిక్ సెంటర్లు.. రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తతకు నిదర్శనం కేసీఆర్ కిట్, ఆరోగ్యలక�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవ�
దళిత బంధు పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంతో వారు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా చూడాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జ�
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలో నూతనంగా నిర�
నిర్మల్, ఏప్రిల్ 6 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన ఊరు – మన బ�
హైదరాబాద్ : అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే 195వ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11న ఫూలే జయంతి వే�
నిర్మల్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలోని దళితులకు శాశ్వత ఉపాధి కల్పించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర�
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు - మన బడి’తో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా
నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధానికి.. టీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుల వడ్లు కొనని కేంద్రంపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా బుధవారం జాతీయ రహదారులపై రా