చలో ఢిల్లీకి రెండు రోజులముందే దేశరాజధానికి తెలంగాణ అన్నదాతల ఆత్మగౌరవ పోరాటం చేరిపోయింది. హోర్డింగ్ల రూపంలో కేంద్ర సర్కారుకు తెలంగాణ రైతుల డిమాండ్ను కళ్లకు కడుతోంది. 'తెలంగాణపై వివక్ష �
వైద్యారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో శనివారం ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్య�
హైదరాబాద్ : గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. �
గత ఆర్థిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్లు రుణాల రిపేమెంట్లో ఎస్హెచ్జీలే టాప్ అత్యధికంగా రుణాలిచ్చిన రాష్ట్రం తెలంగాణ మహిళా సంఘాలకు రుణాలు అత్యధికంగా ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. తెలంగాణ ఏర్
బీహార్లోని రొహతాస్ జిల్లాలో ఘటన పాట్నా, ఏప్రిల్ 8: అందరూ చూస్తుండగానే పట్టపగలు దొంగల ముఠా 60 అడుగుల ఓ పాత ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లింది. అది దొంగతనం అని తెలియక వారికి స్థానిక అధికారులు, గ్రామస్థులు కూడా
బెంగళూరు, ఏప్రిల్ 8: అజాన్ విషయంలో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని అధికార బీజేపీ గనుక నిర్ణయం తీసుకొంటే.. కర్ణాటకలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లేనని మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ అన్నారు. ముస్లింవ
మైనంపల్లి హన్మంతరావు పథకం కింద 65 మందికి రూ.6.50 కోట్ల ప్రొసీడింగ్స్ అందజేత మల్కాజిగిరి, ఏప్రిల్ 8: దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని, గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు చేయని విధంగ
మేడ్చల్ మల్కాజిగిరి : ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోన
జనగామ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తికి చెందిన రాజు కూతురు సింధూజ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతు�
హైదరాబాద్ : సబ్బండవర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు. ఆయన కలలను నిజం చేయడంలో మనమంతా వారధులుగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.�
రైతు సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్తోనే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సినీ నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్�
నిజామాబాద్ : రాష్ట్రంలోని బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపై వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరం ఎన్టీఆర్
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు రాజు అయ్యాడు. రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించడం తట్టుకోలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసం ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు చేయక�