దళిత బంధుతో మారుతున్న బతుకులు అట్టడుగు వర్గాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం సీఎం కేసీఆర్ సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి భువనగిరిలో దళితబంధు లబ్ధిదారులకు �
విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు చిల్లరగా వ్యవహరిస్తున్నదని విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డ�
సిద్దిపేట : దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని క�
ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు.. భూత్పూర్లో 5వేల మందితో రాస్తారోకో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, ఏప్రిల్ 4: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9నుంచి 11గంటల వరకు భూత్పూర్ వద్ద జాతీయ రహరదార
యాసంగి ధాన్యం కొనాల్సిందే.. 8న ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగరేయాలి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పోరాటం చేద్దాం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 4 : తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో
కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనే�
హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు, బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతిని(ఏప్రిల్ 5) పురస్కరించుకొని.. ఆయన దేశానికి చేస�
హైదరాబాద్ : తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్పొరేషన్ చైర్మన్గా ప్రకాశ్ కొనసాగుతారని తెలిపిం�
హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హ�
న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన న�
హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మహేశ్వరంలో �
ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్వేర్ అమల్లోకి తెచ్చిన కేంద్రం రెండు పూటలు పని చేసినట్లు ఫొటోలు ఉంటేనే గరిష్ఠ కూలి వేసవి భత్యం ఆప్షన్ కూడా మాయం సిగ్నల్ సమస్యతో మరిన్ని తిప్పలు పొద్దు, మాపు పనులు కష్టమంటున్న కూలీ�
బలమైన సంకల్పంతోనే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దుతాం : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆలయ పునర్నిర్మాణంలో భాగస�