పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని �
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శాలువా కప్పి సన్మానించారు. ముఖ్యమంత్రికి ఉగాది శుభాకాంక్షల�
CM KCR | దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సం�
CM KCR | ప్రగతి భవన్లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పో�
తెలంగాణ రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధమ్కీ ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఉద్యమ పార్టీని, ఇక్కడి ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్ర�
పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్'నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శ
ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ మరోసారి ముందు వరుసలో నిలిచింది. దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిద�
దేశం మొత్తం మీద పవర్హాలిడేలు, కరెంటు కోతలు లేని పవర్ ఫుల్ స్టేట్ తెలంగాణ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం సహా సగం రాష్ర్టాల్లో కరెంటు కోతలు అమలవుతున్నాయని చెప్�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ఆశాభావం వ్�
హైదరాబాద్, ఏప్రిల్ 01 : గత రెండేళ్లుగా కరోనా కష్టాలు పడుతున్న ప్రజలకు శుభాలను ఇచ్చే శుభకృత్ నామ సంవత్సరం వచ్చిందని, కష్టాల నుంచి బయటపడి ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి ర
మహబూబాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతిపక్షణం ప్రజల కోసమే పని చేస్తుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబాబూబాద్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పం�
నల్లగొండ : అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ ఎమ్మె్ల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలంలోని మడమడక గ్రామంలో రూ.10లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్