సంగారెడ్డి : దళిత బంధు పథకం అమలు వేగంగా పూర్తి అవుతుందని, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో దళిత బంధు ప్రాజె�
నేటి నుంచి అమల్లోకి.. స్వయంభువుడి దర్శనానికి తరలివస్తున్న భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వేళల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. కొండపైన పూర్తిగా వసతి సౌకర్యం అంద�
గర్భిణులకు కేసీఆర్ కిట్లపై అవగాహన కల్పించాలి ప్రసూతి వార్డుల్లో మెరుగైన వసతులు కల్పించాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సిరిసిల్ల, జగిత్�
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ 131 మందికి సీఎంఆర్ఎఫ్ చెకుల పంపిణీ కార్పొరేషన్, మార్చి 31: ఆపదలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ స�
తెలంగాణ ప్రజలను కించపరుస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దారుణంగా మాట్లాడారు. ‘నూకలు తినడం నేర్చుకోండి’ అంటూ ఎగతాళి చేశారు. దక్షిణాది అంటేనే ఉత్తరాదివారికి ముఖ్యంగా బీజేపీ నేతలకు చిన్నచూపే.
పత్రాలను ప్రధానమంత్రి మోదీకి పంపించిన సభ్యులు వడ్లు కొనాలని మున్సిపల్ పాలకవర్గ సమావేశాలు కేంద్ర ప్రభుత్వమే యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ సర్కారు పోరుబాట పట్టింది. సీఎ�
‘చదువుకోవాలి. చైతన్యవంతులు కావాలి. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సంప్రదాయ శృంఖలాలను తెంచుకొని విముక్తి సాధించాలి’ అంటూ 170 ఏండ్ల కిందట బాలికలకు, మహిళలకు విద్య ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు ఆధునిక భారతదేశ తొలి �
చదువుకునే బడి, సాగుచేసే మడి, దేవుడుండే గుడి, అమ్మ ఒడి.. ఇలా చెప్పుకొంటూ పోతే అన్నింటా అభివృద్ధే. గత డబ్భు ఏండ్లలో అభివృద్ధి అంటే కేవలం కాగితాలు, శిలాఫలకాలకే పరిమితం.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, మార్చి 31 : దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మల్లికార్జున �
1994 లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఐదారేండ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎమ్మార్పీఎస్ ఇప్పటికీ పోరాటం చేస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్య
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తొక్కిపెట్టిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్ రావు దుయ
వివిధ దేశాల్లో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర
హోంమంత్రి మహమూద్అలీ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వాహనదారుల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును 15 రోజులు పెంచినట్టు హోంమంత్రి మహమూద్అలీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మా ర్చి 1 నుంచి 31 వ�