యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం తక్కడపల్లి గ్రామానికి చెందిన ప్రతిభకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. పేద కుటుంబానికి చెందిన ప్రతిభ పలు క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న
విద్యార్థులకు ‘మన ఊరు- మన బడి’ బంగారు భవిత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ‘మన ఊరు- మన బడి’ అమలుపై నియోజకవర్గ స్థాయ
ఐదేండ్ల క్రితం మంజూరైన బీదర్-నిజాంపేట్ జాతీయ రహదారికి మోక్షం లభించింది. 161బీ జాతీయ రహదారిగా ప్రతిపాదించిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.512.98 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం కేంద్ర రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ ఉత్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని హాల్దీప్రాజెక్టు నిండుకుండలా ఉంది. శనివారం సాయంత్రం మాసాయిపేట మండలంలో ప్రవేశించిన గోదావరి జలాలు ఆద
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవలంభిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె నర్సాపూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది. నర్సాపూర్ పోలీస్స్టేషన్ �
సీఎం కేసీఆర్తోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా
జగిత్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రానున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం జగిత్యాల కలెక్టర్ రవి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం లేఖ రాశారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అర్ధాంతరంగా అక్కడ కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ప్రతి పల్లెకు రోడ్లు రావడమే కాదు.. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా నేడు అద్దంలా మెరుస్తున్నాయని, ఇదంతా కేవల�
హైదరాబాద్, మార్చి 29 : తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 2వ తేదీన ప్రగతి భవన్లోని జనహితలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్ర
జనగామ : విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీఎం కేసీఆర్ ఆ రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రా
తెలంగాణకు శిఖరాయమానమైన యాదాద్రి.. నేడు మధ్య యుగాలనాటి రాచరికపు నిర్మాణాలకు దీటుగా అవతరించింది. శిల్పకళా శోభలో కానీ, ఆధ్యాత్మిక విభూతిలో కానీ, ఆలయ సౌందర్యంలో కానీ, నిర్మాణ వైచిత్రిలో కానీ.. ఈ భవ్య ఆలయానికి �
యాదాద్రి లక్ష్మీనరసింహుడి కలశ పూజోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసమేతంగా విచ్చేసిన వివిధశాఖల మంత్రులు, నేతలు తమకు కేటాయించిన రాజగోపురాలు, మండపాల వద్ద కలశాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహ�
అది దక్షిణ కాశిగా పేరు గాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించే.. మన ఎములాడ రాజన్న గురించే.. ఆ వేములవాడ దివ్యధామాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. యాదగిరి నర్సన్న దీవె