సబ్బండవర్ణాలు సంతోషంతో జీవించాలని, ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ప్రచురించిన శుభకృత్ నామ సంవత్సర నూతన పంచ�
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న రాజకీయ ప్రత్యామ్నాయం, వర్తమానానికి పరిమితమైనట్లయితే ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తున్నది. కానీ, మధ్యయుగాల నుంచి భారతదేశ చరిత్రను,
యాదాద్రి, మార్చి 28 : ఉదయం 11.55 గంటలకు దివ్య విమానగోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేసి ఆలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి కుటుంబ సమేతంగా చాపర్పై బయల�
దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు ఆరేండ్ల తర్వాత మూలవరులను దర్శించుకొని తరించిన భక్తులు జనసంద్రంగా ‘గిరి’క్షేత్రం స్వయంభువులకు తొలి పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేత�
సీఎం కేసీఆర్ ప్రహ్లాద స్వరూపుడై నవ యాదాద్రికి సంకల్పించగా, ఆ మహాయజ్ఞంలో భాగస్వాములై ఇల వైకుంఠాన్ని సాక్షాత్కరింపజేయడంలో ఎందరో నిపుణుల కృషి ఉంది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో చారిత్రక, ఆధ్యాత్మిక వైభ�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి సన్నిధిలో తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి ప్రచురించిన శుభకృత్ నామ సంవత్సర నూతన పంచాగాన్ని సోమవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏప్రిల
హైదరాబాద్ : యాదాద్రి పునర్నిర్మాణ గత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యావత్ ప్రపంచంలోనే యాదాద్రి నిర్మాణం అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. తె�
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శో�
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకో
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకో