ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు మధుయాష్కీపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధ్వజం జగిత్యాల రూరల్, మార్చి 30 : ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే మధుయాష్కీకి గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్ర�
అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ జూలపల్లిలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభం ఆదర్శనగర్లో విగ్రహావిష్కరణ కమాన్పూర్, మారి 30: దళితుల
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహా దివ్యసన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, కవచమూర్తులకు ఆరాధనలు జరిపించారు. ప్రధ�
యాదగిరిగుట్ట బాలుర జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఆవిష్కరణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్లో రాష్ట్రస్థాయికి ఎంపిక ఏప్రిల్ 4న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఏటా వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటుతున్న జిల్లా వ
స్వరాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు శాసన మండలి చైర్మన్ గుత్తా ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన సుఖేందర్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మ�
పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకూ ఈ రాయితీ వర్తిస్త
హైదరాబాద్ : తెలంగాణలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఉగాది కానుక ఇచ్చింది. చేపల చెరువు లీజును ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాన�
వనపర్తి : తెలంగాణ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో ఆస్ప�
కొడంగల్, మార్చి 30 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం మహాలక
Minister Niranjan reddy | ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి భరోసా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ �
యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ రాజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రంగా మలచడానికి పూనుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 37 ఎకరాల సేకరణ జరిగింది. యాదాద్రి పునర్నిర�
ఆదిలాబాద్ రూరల్, మార్చి 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాల�
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం దివ్యవైభవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతున్నది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ దివ్యధామం, అద్భుత క్షేత్రనగరిగా మారబోతున్నది. అత్యంత ప్రీతిపాత