యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి మహాకుంభ సంప్రోక్షణ వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. 8వ రోజు పంచకుండాత్మక యాగంలో భాగంగా బాలాలయంలో ఉదయం 7.30 గంటల నుంచి నిత్యహోమములు, చతు:స్థా�
ఇందుగలడందులేడని సందేహము వలదన్నాడు ప్రహ్లాదుడు.. ఈ స్తంభంలో ఉన్నాడా? అని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఉన్నాడని జవాబిచ్చాడు ప్రహ్లాదుడు.. తన భక్తుడి మాటను నిలబెట్టడం కోసం నరసింహ రూపంలో స్తంభం నుంచి ఉద్భవించాడు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం �
నేడే యాదాద్రి ఆలయ పునరవతరణ 19వ సారి యాదాద్రికి సీఎం కేసీఆర్ ఆలయ విశిష్టతను చాటేలా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం మధ్యాహ్నం తర్వాత సాధారణ భక్తులకు మూలవరుల దర్శన భాగ్యం విశిష్ట పర్వాల్లో కుటుంబ సమేతంగా పాల్
బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఓ హృదయవిదారక సంఘటనను తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఆపాదిస్తూ చేసిన ట్వీట్పై తె�
హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్
ఇవేం మాటలంటూ ఉమ్మడి జిల్లా రైతుల ఆగ్రహం పీయూష్ మాటతీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు ధాన్యం కొనాల్సిందేనంటూ పంచాయతీల పట్టు ఏకగ్రీవ తీర్మానం చేసిన వనపర్తి జెడ్పీ కొనే వరకు పోరాటం ఆగదంటూ టీఆర్ఎస్ అల్�
దళితబంధు.. సాంఘిక విప్లవానికి నాంది ఇంతటి గొప్ప పథకం ప్రపంచంలోఎక్కడా లేదు వనపర్తిలో దళితబంధు ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దళితబంధుతో వెలుగులు రానున్నాయని వ్యవసాయ శా�
పుణ్యస్నానాలకు కొండ కింద లక్ష్మీ పుష్కరిణి రూ.33.69 కోట్లతో గుండి చెరువు సుందరీకరణ సకల వసతుల క్షేత్రం యాదాద్రి అధునాతనంగా కల్యాణకట్ట మాలధారుల కోసం దీక్షాపరుల మండపం నిత్యాన్నదానానికి సత్రం యాదాద్రి శ్రీల�
దళితుల ఆర్థి క అభ్యున్నతే లక్ష్యంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం అవగాహన సదస్సులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఆయా చోట్ల పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఆర్థిక స
వేల గంటలపాటు చేసిన మేధోమధనం.. కొన్ని వందల సంఖ్యలో పుస్తకాల పఠనం గుడి పనుల కోసం వేల మైళ్ల ప్రయాణం.. నిర్మాణ నిర్వహణకు 20 కమిటీల ఏర్పాటు ఒక్కో కమిటీలో పదుల సంఖ్యలో నిపుణులు.. ప్రణాళికాబద్ధంగా సాగిన ఆలయ నిర్మాణ�
నవ వైకుంఠాన్ని చూడాలన్న ఏడున్నరేండ్ల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం నుంచి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టపై అ