ఎంజీ యూనివర్సిటీలో ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ వివిధ పోటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఏర్పాట్లు చేస్తున్న ఎంజీయూ అధికారులు కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ నియామకం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట
మహబూబాబాద్ : గిరిజనుల రిజర్వేషన్లపై చెల్లప్ప కమిషన్ ని 2015 లో ఏర్పాటు చేసిన గొప్ప సీఎం కేసీఆర్. 2016లో చెల్లప్ప కమిషన్ గిరిజన రిజర్వేషన్లు 10 శాతం ఉండాలని నివేదికను అందజేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్న�
హైదరాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ మండలం మరుపాక నంది కమాన్ వద్ద ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు
రాష్ట్రంలోని రైతులు పండించే రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధిన�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతాహేందర్రెడ్డి యాదాద్రి, మార్చి 24 : ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రంపై మరో పోరుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రె�
వడ్లు కొనేదాకా పోరాటమే.. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం మనదే.. పంజాబ్ తరహాలో ఇక్కడా ధాన్యం కొనాల్సిందే..బీజేపీ, మోదీతో తెలంగాణకు అన్యాయం రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలురాష్ట్ర విద
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ భూదాన్ భూముల పరిరక్షణకు చొరవ చూపారని ఆలిండియా సర్వసేవ సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెదిరె అరవింద్రెడ్డి పేర్కొన్నారు. గురువారం లక్డీకపూల్ సెంటర్ క�
సాగునీటి పథకానికి శంకుస్థాపన చేయాలని వినతి వచ్చే నెల అచ్చంపేటకు వస్తానని కేసీఆర్ హామీ అచ్చంపేట, మార్చి 24 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గురువారం సీఎం కేసీఆర్�