ఆ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అమీర్పేట్, మార్చి 23 : ప్రజలకు కావాల్సింది ‘కశ్మీర్ ఫైల్స్’ కాదు… ఉద్యోగాలు, నీళ్లు అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం శాఖలవారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ
మృతులంతా బీహార్కు చెందిన వలస కూలీలే భారీగా మంటలు చెలరేగడంతో దక్కని ప్రాణాలు దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటన ప్రధాని సంతాపం, 2లక్షల పరిహారం ప్రకటన హై�
రెండోరోజూ కేంద్రం చమురు వడ్డన పెట్రోల్, డీజిల్పై రూపాయి చొప్పున పెంపు పెట్రో ధరలపై టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నేడు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున చేపట్టండి శ్రేణులకు సీఎం దిశానిర్దేశం �
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ (జీవితకాలం) ఉద్యోగం వచ్చేవరకు చెల్లుబాటవుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2011 ఫిబ్రవరి 11న విడుదలచేసిన టెట్ మా
జన్మభూమికి సేవచేసి తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు తమ పేర్లు సార్థకం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలం�
రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కే చంద్రశేఖర్రావు నియమించారు. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్గా రావుల శ్రీధర్రెడ్డిని, రోడ�
ధాన్యం కొనుగోలుకు పట్టుబట్టిన తెలంగాణ ప్రజా సమాయాత్తానికి సీఎం కేసీఆర్ పిలుపు తీర్మానాలు చేసేందుకు రంగం సిద్ధం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ప్రణాళికలు ఏకగ్రీవ తీర్మాన ప్రతులు కేంద్రానికి.. వరి కొన�
పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు భూ నిర్వాసితుల్లో ఆనందం 123 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు సంబురాల్లో కుడికిళ్ల, ఎల్లూరు రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బీరం చిత్రపటాలకు క్షీరాభిషేకం కొల్లాపూర్, మార్చి 23 : ప్రాజెక�
28న మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి రోజూ 60వేల మంది భక్తులకు అవకాశం ప్రతి ఒక్కరికీ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే క్యూలైన్లోకి.. 25న శివాలయం, 28న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట ప్రారంభోత్సవాలు 28 నుం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి మండలంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కేతేపల్లి, మార్చి 23 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ ఇవాళ 30,453 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 503 పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నది. ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అస