హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చాంపియన్గా నిలిచిన హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)కి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం గోవాలో ఆఖరి వరకు హ�
శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ‘యువికా’ పేరిట దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 10 వరకు గడువు యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామీణులకు తొలి ప్రాధ�
వేములవాడలో కనులపండువలా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి వివాహ వేడుక వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం శివ కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, వేలాదిమంది శివపార్వతులు, శ
స్వయంభువుల అనుమతితో ముందుకు.. సప్తాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేకానికి అంకురార్పణ శోభాయమానంగా యాగశాల ప్రవేశం నేడు అగ్ని మధనం కాళేశ్వరం జలాలతో ఆలయ సంప్రోక్షణ యజ్ఞయాగాలు, వేదపారాయణాలతో యాదాద్రి ఘోషి�
క్షేత్రం ఎంత మారిందో..! నాడు ప్రధానాలయం ఎకరన్నర విస్తీర్ణంలో.. నేడు నాలుగున్నర ఎకరాల్లో.. 12ఎకరాల్లో ఉన్న గుట్ట 17.32 ఎకరాలకు విస్తరణ నూతన నిర్మాణంలో తిరుమాఢ వీధులు ఉత్తర ద్వారం నిర్మాణంతో భక్తులకు ముక్కోటి దర�
గండి చెరువుకు కాళేశ్వరం నీళ్లు జంగంపల్లి ఓటీ-2 వద్ద విడుదల చేసిన ప్రభుత్వవిప్ సునీత ఆ జలాలతో యాదాద్రి ఆలయ సంప్రోక్షణ యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21 : గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ యాదాద్రి లక్ష్మీనరసింహ�
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మ కేబీఆర్ పార్కులో ప్రపంచ అటవీ దినోత్సవం న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: రాష్ట్రంలో అర
ప్రశాంత వాతావరణంలో బీజేపీ చిచ్చు బోధన్ ఉద్రిక్తతలకు కమలం పార్టీ కుట్ర రెచ్చగొట్టేందుకే రాత్రికిరాత్రే విగ్రహం సోషల్ మీడియాలో పోస్టులతో కవ్వింపు నిజామాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్�
2020 మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలు అదేరోజు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన కేసీఆర్ కొవిడ్ మహమ్మారిపై పైచేయి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే, ఐసొలేషన్ కిట్స్ ప్రభుత్వరంగ వైద్యం
స్వయం సహాయక సంఘం సభ్యులకు తీపి కబురు పింఛన్ ప్రీమియాన్ని తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం గతంలో నగదు చెల్లించిన వారి వివరాలు సేకరించిన ‘సెర్ప్’ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రూప్ సభ్యులు �
హైదరాబాద్ : దేశ రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిశోర్తో కలిసి పని చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాను ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం �
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే మీరే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానిం�