టీఆర్ఎస్తోనే స్థానిక సంస్థలు బలోపేతం వరి ధాన్యంపై పోరుబాటకు రైతులు సిద్ధం కావాలి జడ్పీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, మార్చి 20 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర�
నల్లగొండ : అయిటిపాముల రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం అయిటిపాముల లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన పనులపై ఆయన రైతుల
ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకుడు రాజమౌళి. కర్నాటకలోని చిక్ మంగుళూరులో శనివారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ �
పట్టణాలు, నగరాల్లో పది పాయింట్ల ప్రోగ్రాం అమలు చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు కార్పొరేషన్, మార్చి 19: నగరాలు, పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఐటీ, పుర�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో చిక
అభ్యర్థుల్లో రేకెత్తుతున్న ఆశలు వారం పది రోజుల్లో టెట్పై క్లారిటీ ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ ఖాళీల వివరాలు కరీంనగర్478 జగిత్యాల666 రాజన్న సిరిసిల్ల338 పెద్దపల్ల�
బీజేపీ నాయకులు అధికార కాంక్షతో రగిలిపోతున్నారు యూపీ సంస్కృతి అమలు చేయాలని చూస్తున్నరు మీ గూండాయిజం ఇక్కడ నడువదు మౌనంగా ఉన్నామంటే మా అసమర్థత కాదు బీసీ బిడ్డ ఆగయ్యపై దాడి యత్నాన్ని ఖండిస్తున్నాం మంత్రి �
గతంలో తెలంగాణ ప్రాంతం నీళ్లు లేక ఎడారిలా ఉండేదని.. సీఎం కేసీఆర్కు నీటిపై ఉన్న అవగాహన, ఇస్తున్న ప్రాధాన్యం వల్ల నేడు ఎటుచూసినా పచ్చగా కనిపిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్న�
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పే
అభివృద్ధికి ఐకాన్ ఈ ఆదివాసీ గూడెం దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు అనే మాహాత్ముడి నానుడిని నిజం చేసి చూపిస్తోంది రాష్ట్ర సర్కారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు కనీసం గుర్తింపులేని గిరిజన
ధన్యవాదాలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యేతో కలిసి మిఠాయిలు పంచుకొని సంబురాలు భైంసాటౌన్, మార్చి 19 : భైంసా మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటా
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీ�