హైదరాబాద్ : ఈ నెల 21న(సోమవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
CM KCR | రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్రెడ�
Minister Talasani Srinivas yadav | బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా, సామాజికంగా అభ
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాడ్గులపల్లి, మార్చి 18 : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎంపీ నిధులు రూ.5లక్షలతో మం�
వచ్చే విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలను ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు జతల యూనిఫాంలు ఇస్తుండగా, తాజాగా మూడు జతలు ఇవ్వాలన్న �
జగిత్యాల : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ని శుక్రవారం ధర్మపుర�
తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ
ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై పునర్నిర్మాణం అవుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనూహ్య ఫలితాలు సాధిస�
కరీంనగర్, చొప్పదండిలో మంత్రి కేటీఆర్కు బ్రహ్మరథం వేలాది బైక్లతో ర్యాలీగా ఘన స్వాగతం దారి పొడవునా ‘జై కేసీఆర్.. జైజై కేటీఆర్’ నినాదాలు బహిరంగ సభకు వెల్లువలా జనం కరీంనగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్
కరీంనగర్, చొప్పదండిలో మంత్రి కేటీఆర్ పర్యటన నగరంలో ఒక్కరోజే 1030కోట్ల పనులకు అంకురార్పణ మానేరు రివర్ఫ్రంట్ సహా భారీ అభివృద్ధికి భూమిపూజ చొప్పదండి పట్టణంలో 78 కోట్లతో సెంట్రల్ లైటింగ్, వివిధ పనులకు శ�
మంత్రి కేటీఆర్ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కొత్తపల్లి/తెలంగాణచౌక్, మార్చి 17: నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులు నమ్మకుండా పోటీపరీక్షలకు సంసిద్ధులు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రూ�
కేంద్రం నుంచి నగరానికి తెచ్చిన నిధులెన్ని? రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు భారీ అనుచరగణంతో చేరిక కలెక్టరేట్, మార్చి 17: మాయమాటలు చెప్పి కర
కరీంనగర్, చొప్పదండిలో అమాత్యుడి పర్యటన అడుగడుగునా ఘన స్వాగతం జిల్లాలో రూ.1100 కోట్ల పనులకు శంకుస్థాపన కరీంనగర్కు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఉగాదికి డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం నియోజకవర్గా�