12 నుంచి 14 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం వైద్య సిబ్బందికి సన్మానం దామరచర్ల, మార్చి 16 : కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రైతుబంధు సమితి మండలాధ్యక్ష�
లబ్ధిదారుల ఎంపిక పూర్తి చివరి దశలో ఇంటింటి సర్వే ఊరూరా తిరుగుతున్న ప్రత్యేక బృందాలు లబ్ధిదారుల జీవన పరిస్థితులు, నైపుణ్యాలపై ఆరా యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు త్వరలో అవగాహన సదస్సులు ఈ నెలాఖరు నాటికి గ్�
సర్కారు కొలువు సాధనే లక్ష్యంగా.. సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వద్ద బారులు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండాలని నిపుణుల సూచన “ఎప్పటికప్పుడు నైపుణ్యతకు పదును పెట్టడం.. కొత్త కొత్త ఆలోచనలు చే�
రాష్ట్రంలోని చిన్నారులను కాపాడుకోవాలి 12-14 ఏండ్ల అందరికీ టీకాలు వేయాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంట
అయ్యో..శాన్వీ ఎయిర్గన్ మిస్ ఫైర్తో చిన్నారి శాన్వీ మృతి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామ శివారులోని ఫౌంహౌస్లో ఘటన బతుకుదెరువుకు వచ్చి బిడ్డను కోల్పోయిన వలస కుటుంబం జిన్నారం, మార్చి 16:
19 నుంచి 23 వరకు కూచన్పల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహణ 11 యజ్ఞ కుండలు.. 55 మంది రుత్వికులు 110 మందితో చండీ సప్తశతి యాగంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియాతో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి,
కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెగ్యులర్ కానున్న 596 మంది నెరవేరనున్న ఏండ్ల నాటి కల ఆనందోత్సాహాల్లో అధ్యాపకులు, వారి కుటుంబాలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు ఏండ్లుగా చాలీ�
హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. దేశంలోనే తొలిస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్
హైదరాబాద్ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్ల�
హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఆహారం అందించే డైట్ ఏజెన్సీలు, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కోటా కల్పించినందుకు దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్& ఇండ్రస్ట్రీ (డిక్కీ) ప్ర