28 ఉదయం మహా కుంభాభిషేకం పాంచరాత్రాగమం ప్రకారం పంచకుండాత్మక యాగం వారం రోజులపాటు 108 రుత్విక్కులతో నిర్వహణ యాదాద్రి పునరావిష్కారానికి సర్వం సన్నద్ధం యాదాద్రి భువనగిరి, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యా�
వైద్యారోగ్యశాఖలో 16% రిజర్వేషన్లు హర్షనీయం: ఎమ్మార్పీఎస్ ముషీరాబాద్, మార్చి 17: దళిత సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర�
రైతుల ఉజ్వల భవిష్యత్తుకే సాగును ప్రోత్సహిస్తున్నాం రైతులు మెరుగ్గా బతకాలన్నదే మా తాపత్రయం వాతావరణంలో తేమశాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారింది.. చరిత్రలో మొదటిసారి ఆయిల్పామ్ సాగుకు బడ్జెట్లో రూ.1000 కో�
కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందన్నారు. ప్రకృత�
జనగామ : గతంలో ఎన్నడూ లేని విధంగా మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలలను బాగు చేసే పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వా�
ఆదిలాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సెర్ప్, మెప్మా,ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకుగాను నిర్మల్లో సీఎం చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడ్డి, మెప్�
రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కరీం‘నగరం’ గులాబీమయమైంది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరంలోని రాంపూర�
131 మంది వివరాలు ప్రభుత్వానికి పంపిన ఎక్సైజ్శాఖ ఇప్పటికే 109 మంది రైతులకు రైతుబంధు నిలుపుదల! హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రైతుల పట్ల ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహర�