ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోనున్నట్టు మఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. మంగళవా�
భౌగోళిక పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, అభివృద్ధిలో మాత్రం నంబర్ 1గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దార్శనికత, దక్షత, దాతృత్వం, దృఢ సంకల్పం, దైర్యమున్న నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ద
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్ప�
దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇదో సరికొత్త విప్లవమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దళితబంధుతో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా మారబోతున్నదని అన్నారు. ఈ నెలాఖరులోగా 40 వేల కుటు
రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ ప
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సం స్థ (మెప్మా) ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయ
నదుల అనుసంధానం పేరుతో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమ్మతి లేకుండా చుక్కనీరు కూడా తీసుకెళ్లే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. మన హక్కులు, అవసరాలు తీరిన తరువాతే ఇ�
ఉక్రెయిన్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా చదువును మధ్యలోనే వదిలేసి ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థు
శాసనసభ, శాసనమండలి సమావేశాలు అర్థవంతంగా, ప్రశాంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సభ తక్కువ రోజులు జరిగినా ఎక్కువ గంటలు నడిచిందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్లో ఉన్న సీతారాములవారి ఆలయ మాన్యం భూములను కాపాడుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఈ భూముల అన్యాక్రాంతంపై ఇప్పటికే నలుగురు ఐఏఎస్ అధికారులతో కమ
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 33కు పెంచుతామని, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, కేసీఆర్�
ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించిన జీవో 111పై గ్రీన్జోన్లను పరిరక్షిస్తూ, మాస్టర్ ప్లాన్ను అధ్యయనం చేస్తూ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్�
సంకుచిత విధానాలతో కేంద్రం వ్యవహరిస్తున్నదని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజల ఆహార్యంతో ప్రభుత్వాలకేం పని? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యు�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మైనార్టీలకు దోస్తు అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మైనార్టీల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు.