హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మ
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం క
హైదరాబాద్ : రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ�
హైదరాబాద్ : బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తార�
హైదరాబాద్ : శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనస�
మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలంటే కేసీఆర్కు నచ్చవు. అందుకే, ఆయన దేశాన్ని ప్రక్షాళన చేసి, భరతమాత రుణం తీర్చుకోవటానికి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి నడుం బిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కొ
మహిళలు ముందుగానే హోలీ సంబురాలు జరుపుకొన్నారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్యర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
20 ఏండ్ల క్రితం తెలంగాణలోని ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయి. 2002లో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఉద్యమనేతగా ఆ తండాకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో
దళితుల సాధికారత కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు.
స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమాలు ప్రపంచ ఉద్యమ చరిత్రలో లిఖించే ఉన్నప్పటికీ, ఈ తరం ఆ ఉద్యమాలను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ, కేసీఆర్ నేతృత్వంలో సాగిన సుదీర్ఘ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన