హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆ�
ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, మార్చి 13: వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో నిర్మిస్తున్న కర్నె తండా ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వ�
స్పీకర్ పోచారం దంపతుల ఆధ్వర్యంలో.. బీర్కూర్, మార్చి 13: సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ఆదివారం మృత్యుంజయ హోమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో 11వేల మంది కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ కాంటాక
బీర్కూర్, మార్చి 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం సతీసమేతంగా మృ�
జిన్నారం, మార్చి 13 : ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం గడ్డపోతారం గ్రామంలో జరిగిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై జడ్పీవైస్ �
నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మ�
ఆదిలాబాద్లో 197 మందికి ఉద్యోగాలు సద్వినియోగం చేసుకుంటున్న యువత ఓ యువతికి ఏకంగా ఐదు ఉద్యోగాలు నిరుద్యోగులకు వరంగా మారిన శిక్షణ ఆదిలాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్�
కరోనా సమయంలో సేవ చేసినవారికి అవకాశం 8 ఏండ్లలో ప్రజావైద్యానికి ప్రాణం పోశాం వైద్య రంగంలో కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు జిల్లాకో మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి హరీశ్రావు కరోనా సమయంలో �
హరితహారం మొక్కలు 242 కోట్లు త్వరలో అటవీశాఖలో 1,598 పోస్టుల భర్తీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 2015 నుంచి 2021 వరకు 7.70 శాతం పచ్చదన�
ఆరోగ్యశాఖ పద్దుపై చర్చలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్ విశ్వసిస్తారని, అందుకే బడ్జెట్లో వైద్యానికి అత్యధిక నిధు�