హైదరాబాద్ : అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కేసీయ�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 259 బస్తీ దవాఖానాలను
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, సంవత్సరానికి 2 వేల సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్లను పెంచుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
హైదరాబాద్ : తెలంగాణలో 2020- 21లో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సభ్యులు అడిగిన ప్ర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ
పైలట్ ప్రాజెక్టు కింద 10 చోట్ల మోడ్రన్ ల్యాండ్రీలు 8 జిల్లాలు, రెండు మున్సిపాల్టీల ఎంపిక ఒక్కో యూనిట్కు రూ.52 లక్షలు వెచ్చింపు ఇప్పటికే సిద్దిపేట, ఆదిలాబాద్లో అందుబాటులోకి.. మిగతా చోట్ల తుదిదశకు చేరుకొన
ఉద్యోగాల రోస్టర్పై కసరత్తు ముమ్మరం జిల్లాలు, జోన్లు పెరగటంతో మార్పులపై ఉన్నతాధికారుల చర్చ కొత్త జిల్లాకు కొత్త రోస్టర్ ప్రారంభించే యోచన హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో రోస్టర�
ఇతర పంటలకు అన్నదాతల మొగ్గు రాష్ట్రంలో ముగిసిన యాసంగి సీజన్ మొత్తం 54 లక్షల ఎకరాల్లో పంటలు గత యాసంగి సీజన్ కంటే 14లక్షల ఎకరాలు తక్కువ 2 లక్షల ఎకరాల్లో పెరిగిన పప్పు, నూనె గింజల సాగు 17 లక్షల ఎకరాలు తగ్గిన వరి �
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదానాలు, అన్నదానాలు నిజామాబాద్ జిల్లా పొతంగల్లో 80 మందికి సైకిళ్లు పంపిణీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఫ్లెక్సీ ముంబైలోని గేట్ ఆఫ్ ఇండియా వద్ద వైభవంగా సంబురాలు ఆస్ట్రేలియా�
తెలంగాణ నుంచి 2020-21లో రూ.2,10,081 కోట్ల ఎగుమతులు అధిక వాటా ఔషధాలు, ఆర్గానిక్ కెమెకల్స్దే 26.26 శాతం ఎగుమతులు అమెరికాకే రాష్ట్ర ఆర్థిక, సామాజిక నివేదిక వెల్లడి హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, వ్యా�
డబ్బులివ్వకుండా అడ్తి వ్యాపారి పరార్ ములుగు రూరల్, మార్చి 13: రైతుల నుంచి రూ.9 కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొనుగోలు చేసిన ఓ అడ్తి వ్యాపారి డబ్బులు చెల్లించకుండా ఉడాయించాడు. న్యాయం చేయాలని బాధితులు ములు గ
రజకుల ఆర్థికాభివృద్ధికి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తాం వృత్తిదారులకు ఉచిత కరెంటుకు బడ్జెట్లో 300 కోట్లు కేటాయించాం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మార్చి 13: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రూ.66
సారపాక, మార్చి 13: ఓ చిన్నారి వైద్యానికి ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేయూతనందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని ఒడియా క్యాంప్నకు చెందిన రవి-�